వినిపింతు గానము వీనుల విందుగ వినరండో విమల గుణ చరితులార || విని || 5. తొలుత బ్రహ్మకు జెప్పె తోయజ నాభుడు నాల్గు శ్లోకములలో నిశితముగను, ఆపరి నారద ప్రముఖులెందరి వలనో అందరికి విదితమీ భాగవతము || విని || 6. నిస్పృహ చిత్తుడై నలుగు వ్యాసుని గాంచి నారదముని యతని నలత దూరము జేయ, నారాయణుని కధలు ఒక చోటగా జేర్చి భాగవతము వ్రాయమని బోధించెను || విని || 7. వ్యాస భాగవత చరితమును గైకొని తేనే పట్టుగ మలచె తెలుగు తేనీగ, ఆ తేనే పట్టునే అందిచ వచ్చాడు సుశీల రాముల సుజన సుతుడు. || విని || |
#maa telugu talliki mallepU daMDaa# |